కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పైన మంత్రి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మేడా చేసిన ఆరోపణలను ఖండించారు. మేడాతో ప్రజలు లేరని చెప్పారు. 50 కీలక నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ దృష్టి: ఆ స్థానాన్ని వారికి వదిలేసే ఛాన్స్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CIHSUC
'పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు, జగన్కు కనిపించడంలేదు.. ఇదే జగనిజం'
Related Posts:
శివసేనకు ఎన్సీపీ జై కొట్టేనా.. సీఎం కుర్చీ బీజేపీ చేజారేనా?ముంబై : మహారాష్ట్ర రాజకీయ చదరంగం మరింత రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో సగం.. సీఎం కుర్చీలో మరో సగం పొత్తంటూ శివసేన పెట్టిన లాజిక్కు వర్కవుట్ కా… Read More
TSRTC STRIKE:యూనియన్ నేతల మాయ నుంచి బయటపడండి, కార్మికులకు మంత్రి గంగుల పిలుపుఆర్టీసీ కార్మికులు యూనియన్ మాయా నుంచి బయటకు రావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. యూనియన్ నేతల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకొవద్దని సూచించారు. సీఎం… Read More
కొత్తగా జమ్మూ కాశ్మీర్, లడఖ్: అధికారిక భారతదేశ చిత్రపటాలు ఇవే..న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు రెండు కేంద్రపాల… Read More
మీరు విధుల్లో చేరండి... మేము రక్షణ కల్పిస్తాం: రంగంలోకి పోలీసులుఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన కార్మిక వర్గాల్లో ఆలోచనలు రేకిత్తిస్తోంది. సీఎం ప్రకటన ప్రభుత్వానికి సానుకూలంగా మారింది. సమ్మెను విరమించి వి… Read More
WAKE UP:ఆర్టీసీతో ఆగిపోదు, సింగరేణి, భూములు, నీరు కూడా విక్రయిస్తారు: భట్టిఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ అనడం సరికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై పిలిచి మాట్లాడాల్సింది పోయ… Read More
0 comments:
Post a Comment