Friday, January 18, 2019

జర్నలిస్ట్ హత్య కేసు: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌, మరో ముగ్గురికి జీవిత ఖైదు

న్యూఢిల్లీ: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచకుల ప్రత్యేక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ హత్య కేసులోని మరో ముగ్గురు నిందితులకు కూడా న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.50వేల జరిమానా విధించింది. 2002లో జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి దారుణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hkd0zz

Related Posts:

0 comments:

Post a Comment