యాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి వైపు ప్రపంచం దృష్టి మరల్చేలా కసరత్తు చేస్తోంది. 2వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. అయితే పనుల్లో జాప్యం జరుగుతోందంటూ కాంట్రాక్టర్లపై సీఎంవో కార్యాలయం సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకారం స్వామివారి నిజదర్శనాలు కలిపించేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QtvexU
యాదాద్రి పనుల్లో జాప్యం.. సీరియస్ అయిన సీఎం కార్యాలయం
Related Posts:
ఇంతలో ఎంత మార్పు..వాళ్లు చీడ పురుగులు..!ఆ ఎంపీలను పచ్చిగా దూషిస్తున్న తెలుగు తమ్ముళ్లు..!!అమరావతి/హైదరాబాద్ : పార్టీలో ఉన్కప్పుడు ఒక లెక్క.. పార్టీని విడిచి పెట్టినప్పుడు ఒకలెక్క అంటున్నారు తెలుగుతమ్ముళ్లు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన నెట్ … Read More
మైండ్గేమ్ : ఎంపీలు బీజేపీలోకి వెళ్లడంపై చంద్రబాబు స్పందన ఇదీ..!అమరావతి: ఏపీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. టీడీపీ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాషాయ కండువా కప్పుకున్… Read More
రాహుల్ ట్వీట్పై దుమారం .. గాంధీ కుటుంబమని పొగరని బీజేపీ ఫైర్న్యూఢిల్లీ : యోగాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అవమానించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. యోగా అంటే రాహుల్ కు గిట్టదా ? మరి ఇంత చులకనగా ట్… Read More
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం ..వేములవాడ : వారిద్దరూ ప్రేమించుకున్నారు .. కొన్నాళ్లు కలిసే ఉన్నారు. అయితే పెద్దలు పిలిపించడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకొని… Read More
నో .. నో ... మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై నితీశ్పాట్నా : బీహర్లో మెదడు వాపు రక్కసి విజృంభిస్తోంది. ఇప్పటికే 121 మంది చిన్నారులు ఆసువులు బాశారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కేంద్రం బ… Read More
0 comments:
Post a Comment