ఎవరి కంప్యూటర్నైనా లేదా సోషల్ మీడియానైనా పర్యవేక్షించి సమాచారం తీసుకోవచ్చని ఆ బాధ్యతను పలు కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై సుప్రీంకోర్టు అడ్డు చెప్పింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఒకరి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లపై కానీ పర్యవేక్షించడం సరికాదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FARunN
కేంద్ర సంస్థలు కంప్యూటర్లను పర్యవేక్షించడం కరెక్టేనా...కేంద్రానికి సుప్రీం నోటీసులు
Related Posts:
తదుపరి నేవీ ఛీఫ్గా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్తదుపరి నేవీ ఛీఫ్గా కరంబీర్ సింగ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మే 31 2019తో ప్రస్తుత నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ వి… Read More
అసలు సిసలు బలపరీక్ష: చెంపదెబ్బల ఛాంపియన్ షిప్ టోర్నీ: గెలిస్తే రూ. వేలల్లో బహుమతులుమాస్కో: చెంపదెబ్బల ఛాంపియన్ షిప్ టోర్నమెంట్! వినడానికి ఆశ్చర్యంగా, అంతకుమించి వింతగా ఉంది కదూ! నిజమే. ఏటా వారాంతపు రోజుల్లో జరిగే ఈ టోర్నమెంట్ లో పాల్… Read More
అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!హైదరాబాద్ : అత్యాచార బాధితులంటే సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే. వారిపై సానుభూతి చూపడం మాట అటుంచితే.. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల నుంచే చీత్కారాలు ఎదుర్కోవ… Read More
అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్కేరళ: దేశంలో ఎన్నికల వాతావరణం హీట్ పెంచుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో ఉన్నాయి ఆయా పార్టీలు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ బీజేపీ … Read More
మీకు తెలుసా... మీ ఫోన్లు మీ కంట్రోల్ లేవు, మరెవరో కంట్రోల్లో ఉన్నాయి.మీ ఫోన్లు మీకంట్రోల్ ఉన్నాయా ? వాటిని మీరే కంట్రోల్ చేస్తున్నారా, ఇతరులేవరైన కంట్రోల్ చేస్తున్నారా..అవును, మన మొబైల్ ఫోన్లను ఇతరలు కంట్రోల్ చేస్తున్నా… Read More
0 comments:
Post a Comment