న్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని ఐదు లోకసభ నియోజకవర్గాల బూత్ స్థాయికార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట, తిరుపతి నియోజకవర్గాల పరిధి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. నమస్కారం ఆంధ్రప్రదేశ్, ఎలా ఉన్నారు అంటూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sav2K5
లోకేష్ కోసం ఇలా చేస్తావా, ఎన్టీఆర్కు రెండుసార్లు వెన్నుపోటు: చంద్రబాబుపై మోడీ నిప్పులు
Related Posts:
యాపిల్ అంటే కశ్మీరే కాదు... తెలుగు రాష్ట్రాలు కూడా..! ఏపీలో ఆజిల్లాలో యాపిల్ సాగు..!విశాఖపట్నం: సాధారణంగా యాపిల్ సాగు అంటే అందరికీ గుర్తొచ్చేది కశ్మీర్ లేదా హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే యాపిల్ సాగుకు చల్లటి వాతావరణం అవసరం. చల్లటి వాతావరణ… Read More
Lockdown చాన్స్: 21 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లిన మైనర్ బాలుడు, సినిమా స్టైల్లో అన్ని ప్రయత్నాలు చేసిచెన్నై: ఉద్యోగం ముగించుకుని ఇంటికి నడిచి వెలుతున్న 21 ఏళ్ల యువతిని ఓ మైనర్ బాలుడు ఎత్తుకెళ్లాడు. రైల్వేస్టేషన్ సమీపంలోకి యువతిని ఎత్తుకెళ్లిన కామాంధుడ… Read More
టీటీడీలో తొలి వికెట్: ఆస్తుల అమ్మకం సమాచారం లీక్: ఎస్టేట్ అధికారిపై సస్పెన్షన్ వేటుతిరుపతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకపు విషయంలో తొలి వికెట్ పడింది. ఈ సమాచారాన్ని ఎ… Read More
ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ వార్నింగ్: అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే గుర్తింపు రద్దుప్రైవేట్ పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అవసరమైతే… Read More
కవ్వింపులు మనకు- హెచ్చరికలు ఇంకెవరికో - సరిహద్దుల్లో చైనా దాడుల వ్యూహమిదే...భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటి వెనుక కారణాలను వెతికే పనిలో … Read More
0 comments:
Post a Comment