న్యూఢిల్లీ : ఆడవాళ్లంటే వంటింటికి పరిమితం అనేది ఒకప్పటి మాట. ఆడవాళ్లు తలచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారనేది నేటి మాట. మారుతున్న కాలంలో మహిళలు దూసుకెళుతున్నారు. రంగం ఏదైనా తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఆ క్రమంలో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో మహిళలు చురుకైన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sb2Jd9
Sunday, January 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment