న్యూఢిల్లీ : ఆడవాళ్లంటే వంటింటికి పరిమితం అనేది ఒకప్పటి మాట. ఆడవాళ్లు తలచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారనేది నేటి మాట. మారుతున్న కాలంలో మహిళలు దూసుకెళుతున్నారు. రంగం ఏదైనా తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఆ క్రమంలో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో మహిళలు చురుకైన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sb2Jd9
రిపబ్లిక్ డే పరేడ్లో మహిళల సత్తా.. పురుషుల సైనిక దళానికి హైదరాబాదీ నాయకత్వం
Related Posts:
విధ్వంసానికి దిగిన శివసేన.. రైతుల కోసమా? అధికారం కోసమా?పుణే: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పుణేలోని ఓ ప్రైవేటు బీమా కార్యాలయంపై బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్ … Read More
మైండ్ బ్లాక్ : గూగుల్ తమ ఉద్యోగస్తులకు చెల్లించే జీతాలు ఎంతో తెలుసా..?ఈ రోజుల్లో మంచి జీతంతో కూడిన ఉద్యోగం దొరకడమే కష్టంగా మారుతోంది. అయితే కొన్ని అదృష్టం బాగుండి మంచి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం దక్కితే లైఫ్ సెటిల్ అయినట… Read More
ఇసుక మాఫియాకు చెక్... కఠిన చట్టాలు తెేవాలని సీఎం జగన్ ఆదేశంఏపీలో ఇసుక ధరల నియంత్రణతోపాటు అక్రమ రవాణను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సీఎం జగన్మ ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకో… Read More
Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి బంపర్ ఆఫర్.. ! క్యాబినెట్ ర్యాంక్ కల్పించే ఛాన్స్?అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమెను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా నియమి… Read More
తొమ్మిదేళ్ల ప్రేమ... ఏడాదిన్నర క్రితం పెళ్లి... ఇప్పుడు విడాకులు : ట్రైనీ ఐపిఎస్ భార్యట్రైయిని ఐపిఎస్ మహెశ్వర్ రెడ్డి చేతిలో మోసపోయిన భావన కేసుపై పోలీసులు ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే … Read More
0 comments:
Post a Comment