న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేమ్ ఇండియా ఎక్స్ట్రా ఆర్డినరీ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా - ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ట్ సంసద్ సర్వేలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యారు. ఈ నెల 31న దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T97xx0
శ్రేష్ఠ్ సంసద్ సర్వే: ఫేమ్ ఇండియా ఉత్తమ పార్లమెంటేరియన్గా కవిత ఎంపిక
Related Posts:
మాజీ స్పీకర్ అరెస్ట్ తప్పదా ... చట్ట సభలు ఏం చేస్తాయోఅసెంబ్లీ నుంచి తమ బహిష్కరణ చెల్లదంటూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వె… Read More
కరీంనగర్ జిల్లాలో రెండవ అతిపెద్ద జాతియపతాకం..ఎగురవేసిన టిఆర్ఎస్ ఏంపి వినోద్ కుమార్...హైద్రబాద్ ; రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతియ జెండా కరీంనగర్ జిల్లా అవిష్కరించారు..నగరంలోని మల్టిపర్పస్ స్కూల్ అవరణలో 150 ఫీట్ల జాతియా పతాకాన్ని ఎంపీ వి… Read More
ప్రతీకారం తీర్చుకోవాలి: పుల్వామా అమరజవాన్ల కుటుంబాలు, ఢిల్లీ పాక్ ఎంబసీ వద్ద నిరసనన్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడి ఘటనపై యావత్ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నలబై మందికి పైగా జవాన్లు మృతి చెందారని, అందుకు ప్రత… Read More
పార్టీ మారడం, వైసీపీలో చేరిన నేతలతో చర్చలపై తోట త్రిమూర్తులు ఏమన్నారంటే?అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఆయన… Read More
ఫొటోలతో పాటు నోట్లు ప్రింట్ చేస్తున్నారు .. సిద్దిపేటలో నకిలీ నోట్ల ముఠా.సిద్దిపేట : తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురాశ వారిని కటకటలపాలు చేసింది. సులభంగా డబ్బు సంపాదించేందుకు వారు నకిలీ నోట్ల ప్రింట్ చేసే పనిని ఎంచుకుని… Read More
0 comments:
Post a Comment