హైదరాబాద్ : తెలంగాణ-ఆంద్రప్రదేశ్ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్బంగా చెలరేగిన ఉద్వేగ పరిస్థితులు ఆరని చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పదే పదే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొనడం, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రశేఖర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VRmoh7
భీమవరంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోసమా..? పంతాల కోసమా..?
Related Posts:
రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ : మంత్రులు అడిగినా నో చెప్పేసిన సీఎం జగన్: పదవుల విషయంలోనూ ఇలాగే...!!కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా ముగిసిన తరువాత పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఒకే సారి మంత్రులు అడిగితే ముఖ్యమం… Read More
కొత్త ట్రాఫిక్ రూల్స్ తిప్పలు...!టూ వీలర్తో తోసుకుంటూ వెళుతున్న రైడర్స్..!హల్చల్ చేస్తున్న వీడీయోకేంద్రం నూతన మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే..కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల వాహానదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతి ని… Read More
సోనియా మార్క్ పాలిటిక్స్: జనంలోకి కాంగ్రెస్..దేశవ్యాప్తంగా పాదయాత్రలు!న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష… Read More
19కి చేరిన గురుదాస్పూర్ పేలుడు మృతుల సంఖ్య.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపంగురుదాస్పూర్ : సాయంత్రం 4 గంటలు .. నిశ్శబ్ద వాతావరణం ... ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ పంజాబ్లోని గురుదాస్పూర్లో గల బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక… Read More
డీకే శివకుమార్కు 10 రోజుల ఈడీ కస్టడీకర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను సెప్టెంబర్ 13 వరకు ఈడీ కస్టడీలో కొనసాగించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిని ఇచ్చింది. డీకే శివకుమార్ను అరెస్ట్ చేస… Read More
0 comments:
Post a Comment