ఖమ్మం/హైదరాబాద్ : యువ దంపతుల మధ్య కలహాలు రావడం, విడాకుల కోసం కోర్టులకెళ్లడం సహజంగా చూస్తుంటాం. కానీ 70ఏళ్ల వయస్సులో భార్యభర్తల మధ్య జరిగిన గొడవ.. భర్తను కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఈ క్రమంలో వారి ముదిమి వయస్సు కాపురాన్ని న్యాయసేవా సంస్థ చక్కదిద్దింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచకు చెందిన పరిటాల నర్సింహాచారి,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DxzQ2B
ఆస్తి కోసం 70ఏళ్ల వయసులో మనస్పర్థలు..! ఒక్కటి చేసిన న్యాయసేవా సంస్థ..!!
Related Posts:
వైరల్ : తప్పిపోయిన తన బిడ్డ దొరకగానే ఈ చిరుత ఆనందం చూడండినాగ్పూర్: ఈ సృష్టిలో తల్లిని మించిన ప్రేమ మరొకటి ఉండదు. బిడ్డ కోసం ప్రాణాలు తెగిస్తుంది తల్లి. ఇది ఒక్క మనుషుల్లోనే కనిపించేది కాదు. జంతువుల్లో కూడా … Read More
నకిలీ విత్తనాలతో నిండా మునిగిన వేలాది రైతన్నలు ... పరిహారం కోసం ధర్నాఆరుగాలం శ్రమించినా అన్నదాతల ఆకలి బాధ మాత్రం తీరడం లేదు. దుక్కులు దున్ని నాట్లు వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు రైతన్న ఏదో ఒక రకంగా మోసపోతున్నారు.… Read More
ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: భారత్లో తక్షణమే బోయింగ్ 737 విమానాలకు బ్రేక్ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన… Read More
మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీయే రెండోసారి ప్రధాని అవుతారని … Read More
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. వటపత్ర సాయిగా దర్శనం కమనీయం .. నేడు గోవర్ధనధారిగా స్వామియాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఐదో రోజు స్వామి వారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వటపత… Read More
0 comments:
Post a Comment