Thursday, January 31, 2019

అమ‌రావ‌తిలో అఖిలాండ‌నాయ‌కుడు : 25 ఎక‌రాలు..రూ.150 కోట్ల‌తో : శ‌్రీవారి ఆల‌యానికి తొలి అడుగు..!

ఏపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ్రీవారి ఆల‌య నిర్మ‌ణానికి తొలి అడుగు ప‌డింది. తుళ్లూరు మండ‌లం వెంక‌పా లెం లో ఆల‌య నిర్మాణంలో భాగంగా ముఖ్య‌మంత్రి చేతుల మీదుడా ఆగ‌మోక్తంగా వైదిక క్ర‌తువుల‌ను నిర్వ‌హించారు . ఆల‌య నిర్మాణానికి సంబంధించి భూక‌ర్ష‌ణం..బీజావాప‌నం కోసం ప్ర‌త్యేక పూజ‌లు చేసారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UxrOfY

Related Posts:

0 comments:

Post a Comment