ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పటికే బిజెపీతర పార్టీలతో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న చర్చల్లో మరో అడుగు వేసారు. ఢిల్లీలో కీలక నేతలను కలిసి న చంద్రబాబు..తమ తదుపరి సమావేశంలో ఈ నెల 19న కలకత్తాలో జరుగుతుందని..అక్కడ కార్యాచరణ ఖరారు చేస్తామని ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FjkOzR
దేశ రక్షణ కోసమే : 19న కలకత్తాలో సమావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీలకం..!
Related Posts:
యూకే కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్.. బ్రెగ్జిట్ దెబ్బకు థెరిసా మే రాజీనామాలండన్ : యూకే కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త ప్రధాని అభ్యర్థి కోసం జరిగిన ఎన్నికల్లో జాన్సన్కు 92,153 ఓట్లు … Read More
బాహాబాహికి దిగిన కాంగ్రెస్, బీజేపీబెంగళూరు: ఇన్నిరోజుల పాటు అసెంబ్లీకి మాత్రమే పరిమితమైన కర్ణాటక రాజకీయ సంక్షోభం మంగళవారం రోడ్డున పడింది. కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ నాయ… Read More
జగన్ ప్రభుత్వానికి మరో బ్యాంకు షాక్: అమరావతి కోసం నిధులు ఇవ్వలేం: తేల్చేసిన ఏఐఐబీ...!ఏపీ రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం రద్దు నిర్ణయం మరవక ముందే మరో బ్యాంకు షాక్ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్ట కోసం 200 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వల… Read More
నడిరోడ్డుపై కత్తులు దూసుకున్న విద్యార్థులు...! ఎక్కడో తెలుసా...టీనేజీ వయస్సులో యువకులు కొంతమంది యువకులు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. యుక్త వయస్సులో తమకు తోచిందే చేసే గుణం ఉంటుంది. అలాంటీ సమయంలోనే కాలేజీలోకి… Read More
లోక్ సభ ఊపును కొనసాగించాలి..! టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటున్న బీజేపీ..!!హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని, తెలంగాణలో అదికారవ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పుకునే కమలం పార్టీ వచ్చె మున్సిపాల… Read More
0 comments:
Post a Comment