ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పటికే బిజెపీతర పార్టీలతో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న చర్చల్లో మరో అడుగు వేసారు. ఢిల్లీలో కీలక నేతలను కలిసి న చంద్రబాబు..తమ తదుపరి సమావేశంలో ఈ నెల 19న కలకత్తాలో జరుగుతుందని..అక్కడ కార్యాచరణ ఖరారు చేస్తామని ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FjkOzR
Wednesday, January 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment