లిబియా: మధ్యధరా సముద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. దీంతో 170 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. లిబియా తీరంలో శనివారం ఓ పడవ మునిగి పోయినట్లు ఇటలీ నావికాదళం వెల్లడించింది. ఇందులో దాదాపు 117 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో పది మంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W4lj5H
లిబియాలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా, 170 మంది గల్లంతు
Related Posts:
రేపటితో తిరుపతిలో గప్చుప్-చంద్రబాబుపై దాడి, గురుమూర్తి కులం ప్రభావమెంత ?ఏకపక్షంగా సాగుతుందని భావించిన తిరుపతి ఉపఎన్నిక కాస్తా చివరికొచ్చేసరికి హోరాహోరీగా మారిపోయింది. నోటిఫికేషన్ తర్వాత ఉన్న పరిస్దితులు చివరి వరకూ కొనసాగక… Read More
టీడీపీ కొత్త నినాదం ఇదీ: బయటపెట్టిన సాయిరెడ్డి, అంబటి: ఎన్టీఆర్-చంద్రబాబు జమానాలో ఇలాతిరుపతి: తిరుపతి లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ముంగిట్లో తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజ… Read More
corona cases india : ఒక్కరోజే 1.84 లక్షలకు పైగా కేసులు, 1,027 మరణాలతో కరోనా కల్లోలం, ప్రమాదంలో దేశం !!భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులను కలిగిస్తోంది. మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. భారతదేశంలో కరోనా కేసులు రోజ… Read More
చవన్ప్రాష్, ఆయుర్వేదంతో కరోనా మాయం-కోవిడ్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్-విమర్శల వెల్లువదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా నమోదవుతున్న కేసులతో లాక్డౌన్ పరిస్దితులు పునరావృతం అయ్యేలా… Read More
చంద్రబాబుపై రాళ్ళ దాడి ఆధారాల్లేవన్న డీఐజీ .. తిరుపతి ఇష్యూ సీరియస్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు !!తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం వేళ టీడీపీ అధినేత చంద్రబాబు సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్టు పేర్కొన్న తెలుగుదేశం పార్టీ నేతలు దీనికి బాధ్యులు వైసీపీ… Read More
0 comments:
Post a Comment