న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ పైన ఢిల్లీ పోలీసులు 1200 పేజీల ఛార్జీషీటు నమోదు చేశారు. 2016లో కన్హయ్య పైన నమోదైన దేశద్రోహం కేసుకు సంబంధించి పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించారు. సోమవారం పాటియాలా హౌజ్ కోర్టులో ఈ ఛార్జీషీట్ సమర్పించారు. రేపు (మంగళవారం) దీనిని పరిశీలిస్తారు. పార్లమెంటుపై దాడి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QK1OeZ
Tuesday, January 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment