న్యూఢిల్లీ: పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాజ్యసభలోను ఆమోదం పొందడంతో పార్లమెంటులో ఈ బిల్లు పాసయింది. బిల్లు పైన రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TH6XXc
Thursday, January 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment