న్యూఢిల్లీ: పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాజ్యసభలోను ఆమోదం పొందడంతో పార్లమెంటులో ఈ బిల్లు పాసయింది. బిల్లు పైన రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TH6XXc
పార్లమెంటులో క్లియర్: పేదలకు 10% బిల్లుకు రాజ్యసభ ఆమోదం, 'మోడీ సిక్సర్ కొట్టారు'
Related Posts:
జీవో 107పై టీడీపీ యాక్షన్ ప్లాన్ .. మూడు రోజుల పాటు కార్యాచరణఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం , జారీ చేసిన జీవోపై టీడీపీ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .పేదలందరికీ ఇళ్లు కార్… Read More
టెక్కీ లవ్ స్టోరీ, వేరే అమ్మాయితో పెళ్లి, సీక్రెట్ ఫోటోలు షేర్ చేసిన ప్రియురాలు, రివాల్వర్ తో కాల్చిబెంగళూరు: నిశ్చితార్థం జరిగిన తరువాత తన పెళ్లి రద్దుకావడానికి ప్రియురాలు కారణం అయ్యిందని ఆవేశంలో రివాల్వర్ తీసుకుని ఆమెను కాల్చి హత్య చెయ్యడానికి ప్రయ… Read More
దెబ్బ మీద దెబ్బ.. ఈశాన్య ఢిల్లీ ప్రజలకు ఊహించని షాక్.. సామాన్యుల కష్టాలు..రెండు రోజుల పాటు రావణకాష్టంలా కాలిన ఈశాన్య ఢిల్లీ ప్రజలకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. హింస కారణంగా రెండు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన… Read More
ఆ సర్వే చేస్తున్న టీచర్లకు చేదు అనుభవం.. ఎన్ఆర్సీగా భావించి అడ్డుకున్న స్థానికులుహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరక్షరాస్యత నిర్మూలన సర్వే కార్యక్రమం ఇద్దరి టీచర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 18 ఏళ్లకు పైబడి నిరక్షరాస్యత… Read More
అజిత్ దోవల్ కమాల్.. ఇలా వచ్చారు.. ఢిల్లీలో అల్లర్లు ఆగిపోయాయి..‘ట్రబుల్ షూటర్'గా పేరుపొందిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎఎస్ఏ) అజిత్ దోవల్ మరోసారి మోదీ సర్కారును గండం నుంచి గట్టెక్కించారు. దేశరాజధాని ఢిల్లీలో గత నాలు… Read More
0 comments:
Post a Comment