న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ఇష్యూ త్వరలో పరిష్కారం అవుతుందని చైనా అంబాసిడర్ లూయో ఝావోహుయి ఆదివారం అన్నారు. మసూద్ అజహర్ అంశంపై ఓపికతో ఉందామని, తప్పకుండా ఐక్యరాజ్య సమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అంబాసిడర్ ఆసక్తికర వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fkleof
మసూద్ అజహర్ సమస్య పరిష్కారమవుతుంది, నమ్మండి: భారత్కు చైనా రాయబారి హామీ
Related Posts:
మ్యాచ్ తెచ్చిన తంటా : ప్రమాదంలో తెగిన వేలు.. అతికించమని హాస్పిటల్కు వస్తే..కలకత్తా : హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి వేలు కోల్పోయేందుకు కారణమైంది. మ్యాచ్ చూస్తూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలు మాయమైంది. కోల… Read More
అతిలోక సుందరీ హత్యకు గురైందా..? కేరళ పోలీసు బాస్ ఏమన్నారంటే..!!తిరువనంతపురం : దివి నుంచి భువికి దిగొచ్చిన దేవత, అందాల నటి శ్రీదేవిది సహజ మరణం కాదా ? ఆమెను హత్య చేసి చనిపోయినట్టు చిత్రీకరించారా ? అంటే ఔననే అంటున్నా… Read More
నేను విన్నాను..ఉన్నాను అనే జగన్ నేను తిన్నాను అంటే బాగుండేది.. బడ్జెట్పై యనమల వ్యంగ్యాస్త్రాలు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం నాడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపె… Read More
ఆ ఒక్క కారణంతోనే బీజేపిలో చేరాను..! కమలం పార్టీలో చేరికపై వివరణ ఇచ్చిన మాజీ సీఎం నాదెండ్ల..!!అమరావతి/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన బీజేపీ తీర్థం పుచ్చు… Read More
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సిఈఓ రేవతి అరెస్ట్మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మోజీ టీవీ స్టూడియోలో దళిత నేత హమారా ప్రసాద్ ను అవమానించారని ఆయ… Read More
0 comments:
Post a Comment