ఏపిలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపి అసెంబ్లీ..లోక్సభ ఎన్నికలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయి పర్యటనలకు సిద్దం అ వుతంది. తెలంగాణలో ఒక విడత..ఏపిలో రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఏపి లో గెలుపు మాదంటే మాదని చెబుతున్న పార్టీలు..ఎన్నికలకు సిద్దంగా ఉన్నాయా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fvs4rn
ఏపిలో కౌంట్డౌన్ స్టార్ట్, వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ : పార్టీలు సిద్దమేనా..!
Related Posts:
నటనలో బిగ్ బీ ని మించిన మోదీ..! ప్రధానిగా అమితాబచ్చన్ ని ఎన్నుకావాల్సిందన్న ప్రియాంక..!!మిర్జాపూర్/హైదరబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీని గొప్ప నటుడిగా ఆమె అ… Read More
ఏ మంత్రాలు చదివితే నృసింహుడి కృపకు పాత్రులు కాగలరు ? పండితులు ఏం చెప్తున్నారు .. నేడు నృసింహ జయంతివిష్ణుమూర్తి దశావతారాలలో నాలుగో అవతారం నరసింహావతారం. వైశాఖశుద్ధ చతుర్దశి రోజునే ఈ అవతారం దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. తెలుగునాట ఇష్టదైవంగా కొల్చ… Read More
100 సీట్లు కూడా రావు... ఏపీ, తమిళనాడులో ఖాతాయే తెరవదు.. బీజేపీ ఫలితాలపై మమత జోస్యంకోల్కతా : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో విజయంపై పార్టీలు వేటికవే అంచనా వేసుకుంటున్నాయి… Read More
40 రోజుల వద్దు, 3 రోజులు చాలు : జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎంపికపై ఈసీతో ఉత్తమ్హైదరాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎంపికక 40 రోజుల గడువు పెట్టొద్దన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నిరోజులు సమయం ఇస్తే … Read More
మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియ… Read More
0 comments:
Post a Comment